Tamilisai | తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. గవర్నర్గా తాను సంతోషంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని స�
Governor | గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరుచూ సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాల్సి వస్తున్నది? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా! ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించిన తర్వాతే గవర్నర్ చర్యలకు ఉపక్�
మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు ఉండవు. ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాలను తప్పక అంగీకరి
దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు తప్పుపట్టారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన శ్రవణ్, సత్�
గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా మార్చుకొన్నారని, ఆమెకు గవర్నర్గా కొనసాగే అర్హతే లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమెకు గవర్నర్గా కొనసాగే నైతిక అర్హ�
Tamilisai | మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్రమంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అం�
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అందుకు విరుద్ధంగా పని చేస్తూ ఆమె పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ
రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల �
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించ�