రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కా
తమిళిసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డువస్తుందా? అని ప్రశ్నిం
రేపు రంగారెడ్డి జిల్లా కేసీతండాలో పర్యటనహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గిరిజనులలో కొవిడ్ వ్యాక్సిన్పై నమ్మకం కలిగించి, ఎక్కువ మంది తీసుకునేలా ఆసక్తి పెంచడానికి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వా�
తెలంగాణ గవర్నర్ తమిళ సైకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కరోనా క్రైసిస్ చారిటీకి సహకరిస్తున్న ప్రతీ సభ్యునికి మీ ప్రశంసలు మరింత ఉత్తేజాన్నిస్తాయన్నారు. గతేడాది లాక్ డౌన్ తో సినీపరిశ్రమ