ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూలు చేస్తుండటం పట్ల తమిళనాడులో ఓ రెస్టారెంట్ యజమాని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Fridge Compressor Explodes | లేడీస్ హాస్టల్లో ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. హాస్టల్లో ఉంటున్న 24 మంది మహిళలను పోలీసులు కాపాడారు.
Accident | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చిదంబరం వద్ద ఓ లారీ.. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.
దిండిగల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ భారీ ఆధిక్యం(517) దిశగా దూసుకెళుతున్నది. అనికేత్రెడ్డి (4/56), రోహిత్రాయుడు (3/36) ధాటికి చత్తీస్గఢ్ తొలి ఇన�
Union Finance Minister : ఆర్థిక మంత్రులుగా వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు మరింత సరళీకరణ, అధిక హేతుబద్ధీకరణతో పాటు పన్ను ఆదాయాన్ని పెంచడానికి మనం ఎలా పని చేయాలనే దానిపై మాట్
Trainee doctor jumps from building | ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ వైద్యురాలు, క్యాంపస్లోని బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింద�
FEMA Case | తమిళనాడుకు చెందిన అధికార పార్టీకి ఎంపీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన, కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ ఆయన కుటుం�
Accused Man Dies | నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. �
Tirumala | తమిళనాడుకు (Tamilnadu) చెందిన నలుగురు భక్తులు గురువారం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించగా వారిని గుర్తించామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్తో స
Former army chief | ఇండియన్ ఆర్మీ (Indian Army) మాజీ చీఫ్ (Former chief) సుందరరాజన్ పద్మనాభన్ (Sundararajan Padmanabhan) ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.