తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కీల్కట్టలైలో ‘తవమోళి అన్నదాన కూడం’ ఆకలి కడుపులకు ఓ వరం. అన్నం కోసం ఆవురావురంటూ వెళ్లే వాళ్లకు ఇక్కడ అన్నం, చిరుధాన్యాల ఉప్మా, వేడివేడి సాంబారు, నంచుకోవడానికి ఓ కూర, రసం, �
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు.
Tamil Nadu | ఆటలో ఓడిపోయామన్న బాధలో ఉన్న పిల్లల్ని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. వారిపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. విద్యార్థుల చెంపలపై బలంగా కొడుతూ.. దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వై�
T Hub | విద్యా సంస్థల్లో ఆవిష్కరణల ప్రోత్సహించేందుకు తమిళనాడుకు చెందిన పీఎస్ఎన్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ(Tamil Nadu Engineering College) టీ హబ్తో(T Hub) ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
Karunanidhi | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని డీఎంకే కా
ferris wheel tilts | తిరుగుతున్న పెద్ద జెయింట్ వీల్ ఉన్నట్టుండి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో దానిని ఆపేశారు. ఈ నేపథ్యంలో ఆ జెయింట్ వీల్ ఎక్కిన వారు భయాందోళన చెందారు. పోలీసులు వెంటనే స్పందించారు. ఒక్కొక్కరిని సురక
తమిళనాడులోని సేలం, మల్లమూపంబట్టిలో ఏలియన్స్కు ఓ గుడిని నిర్మించారు. శివపార్వతులు, మురుగన్, కాళి మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. 11 అడుగుల లోతైన నేల మాళిగలో ఈ గుడిని నిర్మించారు.
APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�
అన్నంలోకి ఊరగాయ ఇవ్వలేదన్న కారణంతో తమిళనాడు వాసి ఒకరు ఒక హోటల్పై రెండేళ్లు వినియోగదారుల కమిషన్లో పోరాడి విజయం సాధించాడు. అన్నంలో ఊరగాయ వేయకపోవడం సేవల్లో లోపమని పేర్కొంటూ రెస్టారెంట్కు కమిషన్ రూ.35,025
MK Stalin | తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నిర్దిష్ట ప్రాజెక్టులను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వార�
T- Hub | టీ హబ్తో(T- Hub) తమిళనాడు టెక్నాలజీ హబ్(Tamil Nadu Technology Hub) సంస్థ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ వ్యాప్తంగా ఆవిష్కరణలను పెంపొందించడానికి, స్టార్టప్ కార్యకలాపాలను పురోగతిని పెం�