రాజకీయ నేతగా తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించిన తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ పరోక్షంగా అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమిజగ వెట్రి కజగమ్ పార్టీని ప్రారంభించిన తర్వాత 8 నెలలకు త�
Actor Vijay | తమిళనాడులోని చెంగల్పట్టు పట్టణంలో సందడి నెలకొంది. అక్కడ వీధివీధిన తమిళ స్టార్ హీరో విజయ్ పోస్టర్లు వెలిశాయి. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం (TVK)' పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ అధినేత పోస�
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గటం లేదు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తాజాగా స్పష్టం చేశారు. సోమవారం ఓ ఆదర్శ వ
చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదానికి కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తున్నది. గంపెడు పిల్లల్ని కనడమే ఆదర్శం అవుతున్నది. ఒక్కో జంట పదహారు మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చి�
Udhayanidhi Stalin | తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర గీతంలో ‘ద్రావిడ’ పదాన్ని తొలగించడంపై అధికార డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసున్నది. రాష్ట్ర గవర్నర్తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నద
MK Stalin | కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
కోచింగ్ సెంటర్లో (Coaching Center) నిద్రపోతున్నారని విద్యార్థులపై విరుచుకుపడ్డాడో నిర్వాహకుడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేవారు. తమిళనాడులోని తిరునెల్వీల జలాల్ అహ్మద్ అనే వ్యక్తి నీట్ కోచింగ్ సెంటర�
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్వో) ట్రేడింగ్లో వ్యక్తిగత నష్టాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రపదేశ్ ఉన్నట్టు సెబీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో �
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాం
MK Stalin | హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించే నిర్ణయాన్ని పునరాలోచించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 18న చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవా�
Chennai Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి.
తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఇటీవల జరిగిన అత్యంత భయానకమైన బాలాసోర్ (ఒడిశా) రైలు ప్రమాదాన్ని గుర్తు చేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ప్రశ్న మరోసారి తెర
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రా�
Mysore-Darbhanga Express | తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Air India | తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.