Family dead inside car | ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు పార్క్ చేసిన కారులో శవమై కనిపించారు. రెండు రోజులుగా రోడ్డు పక్కగా కారు నిలిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
తన మధురగానంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజరామరమైన గీతాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న ఆయన స్వర్గస్తులయ్యారు.
SPB | దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరును పెట్టింది. బాల సుబ్రహ్మణ్యం నుంగంబాక్కం ఏర�
Udhayanidhi Stalin | తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్కు ప్రమోషన్ లభించబోతున్నది. త్వరలోనే డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం హింట్స్ ఇచ్చారు.
దేశ న్యాయవ్యవస్థ దారుణమైన స్థితిలో ఉన్నదని, ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి వివిధ కోర్టుల్లో 5.84 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు ఆవేదన వ్యక్తం చ�
Tirupati Laddu Row | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫల
Dalapati Vijay | ప్రముఖ కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ (Dalapati Vijay) రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నటుడు.. త్వరలోనే షూటింగ్స్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి రానున్నారు. �
Udhayanidhi Stalin : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తోసిపుచ్చారు.
Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు డిప్యూటీ సీఎం (deputy Chief Minister) పగ్గాలు అప్పగించే సమయం ఆసన్నమైనట్లు తెలిసింది.
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూలు చేస్తుండటం పట్ల తమిళనాడులో ఓ రెస్టారెంట్ యజమాని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Fridge Compressor Explodes | లేడీస్ హాస్టల్లో ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. హాస్టల్లో ఉంటున్న 24 మంది మహిళలను పోలీసులు కాపాడారు.
Accident | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చిదంబరం వద్ద ఓ లారీ.. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.
దిండిగల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ భారీ ఆధిక్యం(517) దిశగా దూసుకెళుతున్నది. అనికేత్రెడ్డి (4/56), రోహిత్రాయుడు (3/36) ధాటికి చత్తీస్గఢ్ తొలి ఇన�