తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్
కేంద్రం తమపై హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం (Three-language imposition) పై తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానం - 2020 (NEP-2020) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాం�
DMK blackens Hindi signs | తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల
కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఆదివారం రెండు రైల్వే స్టేషన్ల వద్ద నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూసి తమ
కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, రాష్ట్రం పేరే బడ్జెట్లో లేదని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తామేమీ వాళ్ల(కేంద్రం) తండ్రి సొమ్ము అడగడం లేదని, తమ హక్కు
Congress MP Trapped Inside Hotel Lift | ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కోసం వచ్చిన ఆ పార్టీ ఎంపీ హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గంటపాటు
Teens Arrested | ప్రభుత్వ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిని లైంగికంగా వేధించారు. ఆమె క్లాస్మేట్ ఈ విషయాన్ని టీచర్కు చెప్పింది. ఆ టీచర్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ
ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్కు కీలక పదవి దక్కనున్నది. అధికార డీఎంకే మద్దతుతో తమిళనాడు నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ కానున్నట్టు పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ ఏడాది జూలైలో మరో విడత రాజ్య�
Kamal Haasan | నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ను తమిళనాడులోని అధికార డీఏంకే (DMK) పార్టీ రాజ్యసభ (Rajya Sabha) కు పంపనుంది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. తన క్యాబినెట్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్కు సమాచారం పంపినట్లు �
సుప్రీంకోర్టు సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు ప్రశ్నలను సంధించింది. “శాసన సభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపిస్తారు?
గర్భిణిపై లైంగిక దాడికి యత్నించిన ఓ దుండగుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా రైలు నుంచి తోసేశాడు. గురువారం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బిల్లుల విషయంలో తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పు బట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా తన వద్ద ఉంచుకు�