Pamban New Bridge | రామేశ్వరం ద్వీపాన్ని.. ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ బ్రిడ్జిని కేంద్రం కొత్తగా నిర్మించింది. పాత రైల్వే వంతెన ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. దాని స్థానంలో కొత్తగా రైల్వే వంతెన నిర్మాణం చే�
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది.
Sri Lankan Navy | భారత్కు చెందిని ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. మత్స్యకారులతో పాటు రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకున్నది. పట్టుబడిన మత్స్యకారులు తమిళనాడులోని రామనాథపురానికి
విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.
By-elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్ని�
Anna University | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సంప్రదాయంగా సభ నుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన నిరాకరించి వె
ఓ కథానాయిక ఇరవైఏండ్లకుపైగా స్టార్డమ్ను కాపాడుకోవడం నేటి తరంలో అంత సులభం కాదు. కానీ త్రిష ఆ ఘనతను సాధించింది. తన సమకాలీన నాయికలు చాలా మంది సినిమాలకు గుడ్బై చెప్పి వైవాహిక జీవితంలో స్థిరపడగా, త్రిష మాత్�
తమిళనాడులోని విరుధ నగర్లో ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
తమిళనాడులోని (Tamil Nadu) విరుధునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.