నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానంపై తమ పాలసీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు.
Pamban Bridge | పంబన్ కొత్త రైల్వే వంతెన త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నదారు. ఈ సందర్భంగా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు.
Sobhita Dhulipala | అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్లో ఉంటూ.. వెకేషన్స్కు సంబంధించిన వివరాలను పంచుకుంటుంది. ఇటీవల తమిళనాడులో పర్యటించింది. ఈ టూ
Students Suspended | కాలేజీ హాస్టల్లో ఒక సీనియర్ స్టూడెంట్ను జూనియర్లు కొట్టారు. అతడ్ని భౌతికంగా హింసించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో 13 మంది జూనియర్ స్టూడెంట్స్ను కాలేజీ నుంచ�
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తమిళనాడు (Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పష్టం చేశారు.
Delimitation | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
TASMAC scam | తమిళనాడు (Tamil Nadu) లో మద్యం కుంభకోణం (liquor scandal) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మద్యం కుంభకోణాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు.
తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయి
Rupee symbol | తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ పత్రంలో రూపాయి చిహ్నాన్ని తొలగించింది. ఆ స్థానాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేసింది. అయితే భారత కరెన్సీగా రూపాయి చిహ్నాన్ని రూపొందించింది తమిళనాడ�
హిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గ�
Actor Vijay | దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ చెన్నైలోని �