Minor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
Church festival | చర్చి ఫెస్టివల్ (Church Festival) ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు.
రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, ద్విభాషా విధానం, హిందీ విధింపుపై వ్యతిరేకతకు కట్టుబడి ఉంటానన్నదే తన పుట్టినరోజు సందేశమని శనివారం 72వ జన్మదినం జరుపుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
TN Collector Fired | మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తనే ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆ జిల్లా న
మంచి పని చేసినవారిని మెచ్చుకుంటాం, సన్మానిస్తాం, బహుమతులిస్తాం. కానీ, శిక్షించడం జరిగితే? దేశ భవితవ్యం కోసం జనాభా తగ్గించాలని ఐదు దశాబ్దాల కిందట కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరి�
Prashant Kishor | తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ (Actor Vijay) కొత్త ఆశాకిరణమని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అన్నా�
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తమిళనాడు (Tamil Nadu) లోని స్టాలిన్ సర్కారు (NDA government) పై నిప్పులు చెరిగారు. బుధవారం ఆ రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరువన్నమలై, రామనాథపురం జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాలను ప�
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్
కేంద్రం తమపై హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం (Three-language imposition) పై తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానం - 2020 (NEP-2020) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాం�
DMK blackens Hindi signs | తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల
కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఆదివారం రెండు రైల్వే స్టేషన్ల వద్ద నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూసి తమ
కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, రాష్ట్రం పేరే బడ్జెట్లో లేదని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తామేమీ వాళ్ల(కేంద్రం) తండ్రి సొమ్ము అడగడం లేదని, తమ హక్కు