రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�
వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు
పహాణీ నకల్ కోసం రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్తోపాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్ల�
కాయ కష్టం చేసి పైసా పైసా కూడా బెట్టి పుస్తెలమ్మి గూడు కట్టుకున్నం. ఇంటిని కూల్చొద్దని తాసీల్దార్ కాళ్లమీద పడి వేడుకున్నా.. అధికారులు వినలేదు. కాచవానిసింగారం గ్రామానికి చెందిన బోడ పోచమ్మ, శంకరయ్య దంపతుల�
ఏన్కూరు తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్ల�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.