నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే న
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్�
ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నదని తహసీల్దార్ నయిద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని మిర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర
సొంత అన్నదమ్ముల భూమిని కూడా దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్న ఈ రోజుల్లో.. పొరపాటున తన పేరిట వేరే వ్యక్తి భూమి నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడ�
పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
శంషాబాద్ రూరల్ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం పోలీసులు ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా శంష