ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ట్యాబ్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీకోసమే షియోమీ ఓ నూతన ట్యాబ్ను లాంచ్ చేసింది. రెడ్మీ ప్యాడ్ 2 పేరిట షియోమీ కంపెనీ భారత్ లో ఓ నూతన ఆండ్రాయిడ్
మీరు ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నారా.. అయితే మీకు అమెజాన్ గొప్ప అవకాశం అందిస్తోంది. మెగా ట్యాబ్లెట్ ప్రీమియర్ లీగ్ సేల్ పేరిట అమెజాన్ ఓ నూతన సేల్ను తాజాగా ప్రారంభించింది.
యువతను చిత్తు చేసి వారి ప్రాణాలను హరించి వేసే సరికొత్త మత్తు ట్రెండ్ నగరంలోకి ప్రవేశించింది. గంజాయి, డ్రగ్స్ ల విచ్చలవిడి అక్రమ సరఫరాతో సతమవుతున్న భాగ్యనగరాన్ని.. ఎవరూ ఊహించని ఓ భయంకరమైన మత్తు పదార్థం �
చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వ
రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజావైద్యంపై ‘మందుల కొరత’ పిడుగులా మారింది.
పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పేర్కొంది.
నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 89,52,024 మంది పిల్లలకు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జీర్ణాశయంలోని ఆమ్లాలు అన్నవాహికలోకి ఎదురు రావడం వల్ల తేన్పులు, గుండె మంట, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది తరచూ జరిగితే ‘గ్యాస్ట్రో సాఫజీల్ రిఫ్లెక్ట్ డిసీజ్' కింద లెక్కవేయాలి. దీన్నే గ్
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల�
ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
Minister kTR | విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే
నా చిన్నతనంలో దగ్గు, సర్ది, జ్వరంతో పాటు ఇతర రోగాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయ కారం (మిరం), నేల గంధం మొదలైనవాటితో చికిత్స అందించేవారు. ఇది సర్వరోగ నివా�
కరోనా చికిత్సకు అనుమతి పొందిన మోల్నుపిరవిర్ గోలీని ‘మోల్ఫ్లూ’ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వెల్లడించింది. ఒక్కో గోలీ ధరను రూ. 35గా నిర్ణయించినట్టు తెలిపింది. 10 �