కరోనా చికిత్సకు అనుమతి పొందిన మోల్నుపిరవిర్ గోలీని ‘మోల్ఫ్లూ’ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వెల్లడించింది. ఒక్కో గోలీ ధరను రూ. 35గా నిర్ణయించినట్టు తెలిపింది. 10 �
మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు ఒక చిన్న సమస్య పరిష్కారం అయిందనుకుంటే.. ఆ స్థానంలో మరో పెద్ద సమస్య వచ్చిపడినప్పుడు ‘మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు’ అనే సామెతను ఉదహరిస్తార�
న్యూఢిల్లీ : టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వేరబుల్స్లో ఎంట్రీ ఇచ్చిన స్మార్ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో తొలి ట్యాబ్లెట్ను లాంఛ్ చేయనుంది. 2022 మార్చ్లో వన్ప్లస్ ప్యా
అవును, అవసరం లేకున్నా మనం మందుల్ని మింగుతుంటే ఏదో ఓ దశలో మనల్నే అవి మింగేస్తాయి. కరోనాకన్నా కరోనా భయమే ప్రజల్లో ఎక్కువైపోయింది. దీంతో, ముందు జాగ్రత్త పేరుతో రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక తుమ్ముకో,
విడుదల చేసిన బజాజ్ హెల్త్కేర్ న్యూఢిల్లీ, మే 4: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బజాజ్ హెల్త్కేర్.. మార్కెట్లోకి ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ జనరిక్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ స్వల్ప ల�