న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్పై పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మంచిగా లేనందున దీని
ఇండియా, పాకిస్థాన్( India vs Pakistan ) మధ్య టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో రెండు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
దుబాయ్: షార్జాలో ఈ ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్లో ఆ రోజున పాకిస్థాన్తో ఇండియా తలపడనున్నది. ఆ మ్యాచ్ కోసం.. క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తు�
దుబాయ్: ప్రపంచ కప్ సాధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి కానుకగా ఇవ్వాలని భారత ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పిలుపునిచ్చాడు. టీ20 ప్రపంచకప్ ప్రారంభం సందర్భంగా రైనా ఆదివారం మాట్లాడుతూ.. ‘కోహ్లీ �
Varun Chakravarthy | భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు బౌలింగ్ దళంలో చక్రవర్తి కీలకం కానున్నాడనే
Team India Coach | ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మధ్య జరుగుతున్న చర్చలు రెండు విషయాల గురించే. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది ఈ టోర్నీ తర్వాత జట్టులో జరిగే మార్పులు.
T20 World Cup | పొట్టి ప్రపంచకప్ ప్రారంభమైంది. పెద్ద జట్ల పోటీలకు కొంత సమయం ఉన్నా, కొత్త జట్ల మధ్య పోటీ నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ టీ20 ప్రపంచ కప్
Sania Mirza : దాయాదుల మధ్య పోరు జరుగుతుందో..? ఎవరు పైచేయి సాధిస్తారో..? అని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి...
దుబాయ్: టీ20 వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటివ్వడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పరిమిత ఓవర్ల టీమ్లో స్థానం దక్కని అశ్విన్�
దుబాయ్: టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా కొత్తగా బిలియన్ చీర్స్ జెర్సీని లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఇప్పుడా జెర్సీ ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై మెరిసింది. బుధవారం రాత్రి ఈ జెర్సీని ఆ టవర్