టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఇప్పటికే సెలక్టర్లు 15 మంది సభ్యుల టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడీ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అ
జాతీయ మీడియాలో కథనాలు న్యూఢిల్లీ: భారత టీ20 జట్టుకు కొత్త సారథిని చూడబోతున్నామా..? మూడు ఫార్మాట్లలో విరాట్పై పనిభారం పెరిగి అతడి బ్యాటింగ్పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పొట్టి క్రికెట్ నాయకత్వ బాధ్యత�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసిన అరగంటలోపే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్�