దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అ
జాతీయ మీడియాలో కథనాలు న్యూఢిల్లీ: భారత టీ20 జట్టుకు కొత్త సారథిని చూడబోతున్నామా..? మూడు ఫార్మాట్లలో విరాట్పై పనిభారం పెరిగి అతడి బ్యాటింగ్పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పొట్టి క్రికెట్ నాయకత్వ బాధ్యత�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసిన అరగంటలోపే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్�
జొహన్నెస్బర్గ్: మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లేకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆల్రౌం�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత ప్రధానంగా ఇద్దరిపైనే చర్చ జరిగింది. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ), యజువేంద్ర చాహల్లకు జట్టులో స్థానం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ జట్టు ఎంపిక అశ్విన్కు అనూహ్య పిలుపు ధవన్, చాహల్కు చుక్కెదురు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడాఅని అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి కల్గి
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�