జొహన్నెస్బర్గ్: మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లేకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆల్రౌం�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత ప్రధానంగా ఇద్దరిపైనే చర్చ జరిగింది. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ), యజువేంద్ర చాహల్లకు జట్టులో స్థానం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ జట్టు ఎంపిక అశ్విన్కు అనూహ్య పిలుపు ధవన్, చాహల్కు చుక్కెదురు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడాఅని అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి కల్గి
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�
టీ20 వరల్డ్కప్ కోసం త్వరలోనే టీమిండియా( Team India )ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఆ లోపే లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ తన టీమ్ను ప్రకటించాడు.
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
Afghanistan Cricket : వినోదానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుండటంతో.. ఇప్పుడు ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం (Afghanistan Cricket) ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఇబ్బందులు ...
మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జాబితాను గురువారం సీఏ విడుదల చేసింది. ప�
ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం గురువారం 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారులను ...
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�