టీ20 వరల్డ్కప్ కోసం త్వరలోనే టీమిండియా( Team India )ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఆ లోపే లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ తన టీమ్ను ప్రకటించాడు.
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
Afghanistan Cricket : వినోదానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుండటంతో.. ఇప్పుడు ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం (Afghanistan Cricket) ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఇబ్బందులు ...
మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జాబితాను గురువారం సీఏ విడుదల చేసింది. ప�
ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం గురువారం 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారులను ...
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
ఒకే పూల్లో దాయాదులు టీ20 ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వ�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
టీ20 ప్రపంచకప్ను అక్కడికే తరలిస్తాం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సాగుతున్న సుదీర్ఘ సందిగ్ధతకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు. మెగాటోర్నీని
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �