భారత్.. పాకిస్థాన్కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. 7 పరుగుల నష్టంతో 20 ఓవర్లలో టీమిండియా 151 పరుగులు చేసింది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక ఓవర్కు 10 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ క్రీజ్లో ఉన్నారు. 6 బంతుల్లో రిజ్వాన్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి 10 పరుగులు చేశాడు. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఒక ఓవర్కు పాక్కు 10 పరుగులు అందించాడు.