WT20 World Cup | సొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. సఫారీ జట్టు ఐసీసీ మ�
భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప�
క్రీడ ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఐసీసీ టైటిల్ సాధనలో తడబడుతున్న భారత జట్టు ఈసారి ప్రపంచకప్�
పొట్టి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్. ఓపెనర్ స్మృతి మంధానా పాకిస్థాన్తో జరగనున్న కీలక మ్యాచ్కు దూరం కానుంది. గ్రూప్ - బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆద�
మ్యాచ్కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj chopra ) .. అమ్మాయిలు వరల్డ్కప్ ( Women's world cup ) చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు.
ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో కప్ గెలువడమే లక్ష్యంగా ఎంచుకుంది. బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి ప్రవేశపెడుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్నకు నేడు తెరలేవనుంది. పురుషుల విభాగంలో 1988 నుంచి అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్న ఐసీసీ.. గత కొన్నాళ్లుగా బాలి�
Rahul Dravid | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) త్వరలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సమావేశం కానుంది. గత ఏడాది నవంబర్లో