ఐసీసీ ట్రోపీ నెగ్గాలన్న దశాబ్దాల కలను గతేడాది వన్డే ప్రపంచకప్తో నిజం చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు మరో మహా లక్ష్యంపై గురిపెట్టింది. కోట్లాది అభిమానుల ఆశలు, ప్రపంచ చాంపియన్గా వచ్చిన బాధ్యత, మరోసారి చర
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ చివరి సన్నాహకంలో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. బుధవారం జరిగిన ఆఖరి వామప్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్�
హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు అరుంధతి ఎంపికైంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
సరిగ్గా 19 ఏండ్ల క్రితం భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా లలిత్ మోదీ..టీమ్ఇండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు.
భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో టీమ్ఇండియా క్రికెటర్లు బుమ్రా, శాంసన్ రేసులో నిలిచారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో బుమ్రా, శాంసన్ అంచనాలకు మించి రాణించారు. మెగాటోర్నీలో తొలుత ఆడే అవకాశం �
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్లో టీమ్ఇండియా.. ఐర్లా�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్' అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ (కల్నల్ సీకే నాయ
టీ20 ప్రపంచకప్లో దారుణ వైఫల్యం తర్వాత తొలి వన్డే సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వచ్చిన పాకిస్థాన్కు మరోసారి చుక్కెదురైంది. ఇరుజట్ల మధ్య ఢాకాలో బుధవారం జరిగిన మొదటి వన్డేలో షహీన్ షా అఫ్రిది సారథ్యంలో�
ICC : దక్షిణాఫ్రికా, విండీస్ ఆటగాళ్ల కోసం కమర్షియల్ ఫ్లయిట్లు ఏర్పాటు చేసినట్లు ఐసీసీ తెలిపింది. వరల్డ్కప్లో ఆడేందుకు వచ్చి.. ఇరాన్ వార్ వల్ల విదేశీ ఆటగాళ్లు ఇక్కడే చిక్కుపోయిన విషయం తెల�