ప్రపంచకప్లో భాగంగా మూడు రోజుల క్రితం కోల్కతా వేదికగా తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించినా ఇంకా భారత్లోనే ఉంది.
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశను కూడా దాటని తమ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
Sanju Samson: ఫామ్లో లేని సమయంలో సంజూ శాంసన్ ఇబ్బందులు పడ్డాడు. ఆ టైంలో తనపై తనకు నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్, సోషల్ మీడియాను స్విచాఫ్ చేశాడు. ఆటపై ఫోకస్ పెట్టి మళ్లీ రాణించాడు. ట�
టీ20 ప్రపంచకప్లో సహా ఆతిథ్య దేశంగా ఉండి తమ అన్ని మ్యాచ్లనూ సొంత దేశంలోనే ఆడినా సూపర్-8 కూడా దాటలేకపోయిన శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ. సుమారు ఏడాదిన్నరగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తు
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్ను గెలుచుకున్నా నెట్న్ర్రేట్ విషయంలో చతికిలపడ
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1 మాదిరిగానే గ్రూప్-2లోనూ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్తో కొలంబోలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్కు అనూహ్య షాక్ తగిలింది.
భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అం�
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
పొట్టి ప్రపంచకప్లో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా అపజయమన్నదే లేకుండా సాగుతున్నది. గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఆ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సా�