సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
రెండు భారీ విజయాలతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్తో తలపడనుంది.
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో(54 బంతులు మిగిలి ఉండగానే) ఘన విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్పై భారీ విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ ఇండియాకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన గ్రూపు-1 లీగ్ పోరులో భారత్ 6 వికెట్ల త
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడనుంది. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన హర్మన్ప్ర
India vs Pakistan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే కన్ఫ్యూజ్ కూడా చేస్తోంది. ఏది మంచో ఏది చెడో తెలియని సందర్భం ఎదురవుతోంది. కొన్ని ఏఐ వీడియోలు ఇక జనాలను తీవ్ర టెన్షన్లోకి నెట�
ఐసీసీ ట్రోపీ నెగ్గాలన్న దశాబ్దాల కలను గతేడాది వన్డే ప్రపంచకప్తో నిజం చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు మరో మహా లక్ష్యంపై గురిపెట్టింది. కోట్లాది అభిమానుల ఆశలు, ప్రపంచ చాంపియన్గా వచ్చిన బాధ్యత, మరోసారి చర
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ చివరి సన్నాహకంలో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. బుధవారం జరిగిన ఆఖరి వామప్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్�
హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు అరుంధతి ఎంపికైంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
సరిగ్గా 19 ఏండ్ల క్రితం భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా లలిత్ మోదీ..టీమ్ఇండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు.
భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో టీమ్ఇండియా క్రికెటర్లు బుమ్రా, శాంసన్ రేసులో నిలిచారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో బుమ్రా, శాంసన్ అంచనాలకు మించి రాణించారు. మెగాటోర్నీలో తొలుత ఆడే అవకాశం �