వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్లో టీమ్ఇండియా.. ఐర్లా�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్' అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ (కల్నల్ సీకే నాయ
టీ20 ప్రపంచకప్లో దారుణ వైఫల్యం తర్వాత తొలి వన్డే సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వచ్చిన పాకిస్థాన్కు మరోసారి చుక్కెదురైంది. ఇరుజట్ల మధ్య ఢాకాలో బుధవారం జరిగిన మొదటి వన్డేలో షహీన్ షా అఫ్రిది సారథ్యంలో�
ICC : దక్షిణాఫ్రికా, విండీస్ ఆటగాళ్ల కోసం కమర్షియల్ ఫ్లయిట్లు ఏర్పాటు చేసినట్లు ఐసీసీ తెలిపింది. వరల్డ్కప్లో ఆడేందుకు వచ్చి.. ఇరాన్ వార్ వల్ల విదేశీ ఆటగాళ్లు ఇక్కడే చిక్కుపోయిన విషయం తెల�
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెండ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈనెల 14న ముస్సోరి (ఉత్తరాఖండ్)లోని ఓ రిసార్ట్లో కుల్దీప్ వివాహం ఘనంగా జరుగనుంది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది.
ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్తోనే జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో తిరిగి జట్టుతో పాటు ప్రపంచకప్నకూ ఎంపికై టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఇషాన్ కిషన్.. ఫైనల్కు ముందు తన ఆప్తులను కోల్పోయినా
Gautam Gambhir : టీ20 వరల్డ్కప్లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్పరెన్స్లో గంభీర్ మాట్లాడు. వరల్డ్కప్ను ఇద్దరు మాజీ క్రికెటర్లకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. రాహుల్ ద్రావిడ్,
T20 World Cup | టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా మూడో టైటిల్ను అందుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది.
T20 World Cup 2026 | ప్రస్తుతం భారత్లో టీ20 వరల్డ్ కప్ 2026 జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఆడిన సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)పై తీవ్ర స్థాయి�
Sanju Samson: టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్లో సంజూ శాంసన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కానీ ఆ అవార్డ�
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్పై భారత్దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక�