టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్కు తమ తొలి మ్యాచ్లోనే చావుతప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం జరిగిన పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై చెమటోడ్చి నెగ్గింది. నిర్దేశిత 148 పరుగుల లక�
Pakistan vs Netherlands : టీ20 వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచులో పాక్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని అతికష్టమ్మీద చేధించింది పాక్.
పొట్టి ప్రపంచకప్ పోరుకు వేళైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సరిగ్గా రెండేండ్ల క్రితం కరీబియన్ దీవుల్లో టీమ్ఇండియా కొత్త చరిత్ర లిఖించిన వైనం ఇంకా కండ్ల ముందు కద�
భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని, తటస్థ వేదికలో తమ మ్యాచ్లను ఆడించాలని కోరిన బంగ్లాదేశ్పై వేటు వేసిన ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు.
Panipuri | టీ20 ప్రపంచకప్ కోసం భారత్కు వచ్చిన అమెరికా క్రికెటర్లు ఇక్కడి ఆహార పద్ధతులను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు మిగతా జట్ల కంటే ముందే భారత్లో అడుగుపెట్టిన అమెరికా ప్ల
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు భారత్ అదరగొట్టింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్లో సమష్టి ప్రదర్శన�
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్లో అయినా ఆడతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్నది.
India Vs Pakistan: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు.
టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ఇప్పటికే కమిన్స్ దూరమవగా.. తాజాగా కొన్ని మ్యాచ్ల పాటు ఆ జట్టు ప్రీమియం పేసర్ జోష్ హాజిల్వుడ్ సేవలనూ కోల్�
త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్�
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన
T20 World Cup: భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్రేట్ తగ్గనున్నది. భారత్ రన్రేట్కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్ను ప్రసారం చేసే �
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�