KTR | అండర్-19 మహిళల ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అండర్ 19 మహిళల ప్రపంచకప్ల�
Trisha Gongadi | ఐసీసీ వుమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెల�
అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ జట్టుకు అనుమతి లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని జాతీయ అంధుల క్రికెట్ �
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్పై కన్నేసింది. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శుక్రవారం జోహన్నెస్బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో �
పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి ప్రతి ఏడాదీ మహిళా క్రికెట్లోనూ ఓ భారీ టోర్నీ ఉండేలా ప్రణాళికలు రచించింది.
టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. రికార్డులకు పెట్టింది పేరైన పొట్టి పోరులో పరుగుల వరద పారింది. టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 344 స్కోరుతో
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
అక్టోబర్ 20, 2024..న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. ఓవైపు పురుషుల జట్టు 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో భారత్పై టెస్టుల్లో చారిత్రక విజయం సాధిస్తే..మరోవైపు తామేం తక్కువ కాదన్నట్లు మహి�
మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్బంగ్లాను చిత్తుగా ఓడించింది. గురువారం జరిగిన మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి గ్రూపు-బిలో టాప్లోకి దూసుకొచ్చింది. బంగ్లా నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని
మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మ�
రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీల
యూఏఈ వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. స్పిన్కు అనుకూలించే షార్జాలో జరిగిన మొదటి రోజు రెండు ‘లో స్కోరింగ్' మ్యాచ్లలో బౌలర్లు వికెట్ల పండుగ చేసుకోగా
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్తో తాను చివరి మ్యాచ్ను ఆడేశానని తెలిపాడు.
ప్రపంచకప్లో సత్తాచాటుతామని భారత మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి యూఏఈ వేదికగా మొదలవుతున్న మెగాటోర్నీ కోసం మంగళవారం టీమ్ఇండియా బయల్దేరి వెళ్లింది.