ICC : కాలానికి అనుగుణంగా క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). వన్డే, టీ20తో పాటు టెస్టు ఫార్మాట్ను కూడా సరికొత్తగా మార్చేందుకు ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణ
BCCI | దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలువురు జట్టు సభ్యులు స్వదేశానికి తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి రోహి
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
ICC Womens U-19 T20 WC Final | వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
KTR | అండర్-19 మహిళల ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అండర్ 19 మహిళల ప్రపంచకప్ల�
Trisha Gongadi | ఐసీసీ వుమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెల�
అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ జట్టుకు అనుమతి లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని జాతీయ అంధుల క్రికెట్ �
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్పై కన్నేసింది. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శుక్రవారం జోహన్నెస్బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో �
పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి ప్రతి ఏడాదీ మహిళా క్రికెట్లోనూ ఓ భారీ టోర్నీ ఉండేలా ప్రణాళికలు రచించింది.
టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. రికార్డులకు పెట్టింది పేరైన పొట్టి పోరులో పరుగుల వరద పారింది. టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 344 స్కోరుతో
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
అక్టోబర్ 20, 2024..న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. ఓవైపు పురుషుల జట్టు 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో భారత్పై టెస్టుల్లో చారిత్రక విజయం సాధిస్తే..మరోవైపు తామేం తక్కువ కాదన్నట్లు మహి�