మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్బంగ్లాను చిత్తుగా ఓడించింది. గురువారం జరిగిన మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి గ్రూపు-బిలో టాప్లోకి దూసుకొచ్చింది. బంగ్లా నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని
మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మ�
రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీల
యూఏఈ వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. స్పిన్కు అనుకూలించే షార్జాలో జరిగిన మొదటి రోజు రెండు ‘లో స్కోరింగ్' మ్యాచ్లలో బౌలర్లు వికెట్ల పండుగ చేసుకోగా
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్తో తాను చివరి మ్యాచ్ను ఆడేశానని తెలిపాడు.
ప్రపంచకప్లో సత్తాచాటుతామని భారత మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి యూఏఈ వేదికగా మొదలవుతున్న మెగాటోర్నీ కోసం మంగళవారం టీమ్ఇండియా బయల్దేరి వెళ్లింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్ కోసం ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ను చీఫ్ కోచ్గా తీసుకున్న రాయల్స్ యాజమాన్యం �
ఈ ఏడాది అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్లు 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. వచ్చే సీజన్ కోసం జరుగనున్న వేలం పాటలో రోహిత్ను దక్కించ
సుదర్ఘీ కలను సాకారం చేస్తూ భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలువడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన సీయెట్ కంపెనీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రోహిత్