బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా టోర్నీ నుంచి బాయ్కాట్ చేస్తామని బెదిరింపులకు దిగిన పాకిస్థాన్.. అంత సాహసం చేయనప్పటికీ ఐసీసీకి మాత్రం ఝలక్ ఇచ్చింది. గ్రూప్ దశలో భారత్�
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో తమ ఆఖరి టీ20 ఆడేందుకు గాను భారత క్రికెట్ జట్టు గురువారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్తో పాటు పలువురు క్రిక�
Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై �
టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియాకు తొలి మ్యాచ్లో షాక్ తగిలింది. స్వల్ప స్కోర్లు నమోదైన పోరులో పాక్.. ఆసీస్పై 22 పరుగుల తేడాతో గెలిచి సిర
టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ను బహిష్కరించడానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ఈ టోర్నీలో ఆడాలా? వద్దా? అన్నదానిపై మరో వారం రోజుల్లో తేల్చుకోనుంది. ఈ మేరకు పాకిస్థాన్ క�
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఐసీసీ హెచ్చరించిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వైఖరిలో మార్పు రానట్లు కనిపిస్తోంది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడంపై ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో తోక ముడిచిన పాక్.. టీ20 జట్టును ప్రకటించింది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై ప్రాతినిధ్యంపై గత కొన్ని వారాలుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. భద్రతా కారణాల రీత్యా భారత్లో పర్యటించలేమన్న బంగ్లాదేశ్పై అంతర్జాతీయ క్రికె
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ప్రాతినిధ్యంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్లో ఆడలేమంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించగా, ఐసీసీ నిర్ణయంప�
Bangladesh | రానున్న టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడకుంటే వేటు తప్పదని ఐసీసీ హెచ్చరించినా బంగ్లాదేశ్ మాత్రం పట్టు వీడలేదు. ఐసీసీ ఇచ్చిన 24 గంటల అల్టిమేటాన్ని, మరో దేశంతో భర్తీచేస్తామన్న హెచ్చరికనూ ఆ దేశం లెక్కచేయల
T20 World Cup : టీ20 వరల్డ్కప్లో ఆడేందుకు ఇండియా వెళ్లడం లేదని బంగ్లాదేశ్ వెల్లడించింది. వేదికలను మార్చేందుకు ఐసీసీ నిరాకరించడంతో.. బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇండియాకు వెళ్లవద్దు అని త�
టీ20 ప్రపంచకప్లో తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని డిమాండ్ చేసిన బంగ్లాదేశ్కు ఆశాభంగమే అయింది. బంగ్లా డిమాండ్లకు ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. భారత్లో ఆడతారా? లేదా? అన్నదానిపై జనవరి 21 నాటికి తేల్చ�
T20 World Cup : రాబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొనే అంశంపై ఉత్కంఠ మరో 24 గంటల్లో వీడనుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందో, లేదో తేల్చుకునేందుకు ఆ జట్టుకు 24 గంటల టైమిచ్చింది ఐసీసీ.