టీ20 ప్రపంచకప్లో సహా ఆతిథ్య దేశంగా ఉండి తమ అన్ని మ్యాచ్లనూ సొంత దేశంలోనే ఆడినా సూపర్-8 కూడా దాటలేకపోయిన శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ. సుమారు ఏడాదిన్నరగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తు
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్ను గెలుచుకున్నా నెట్న్ర్రేట్ విషయంలో చతికిలపడ
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1 మాదిరిగానే గ్రూప్-2లోనూ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్తో కొలంబోలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్కు అనూహ్య షాక్ తగిలింది.
భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అం�
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
పొట్టి ప్రపంచకప్లో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా అపజయమన్నదే లేకుండా సాగుతున్నది. గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఆ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సా�
పొట్టి ప్రపంచకప్లో భాగంగా సూపర్-8లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఓడిన అనంతరం పాకిస్థాన్ క్రికెటర్లకు స్వదేశంలో నిరసన సెగ తగులుతున్నది. ఈ మ్యాచ్లో ఓటమితో పాక్ సూపర్-8 ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి.
Sanju Samson : టీ20 వరల్డ్ కప్, సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఇండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో ఓటమితో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. సూపర్-8 దశలో భాగంగా ఇదివరకే శ్రీలంకను ఓడించిన ఆ జట్టు.. మంగళవారం పల్లెకెలెలో జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్'లో పాకిస్థాన్ను
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్తు అవకాశాలను కఠినంగా మారడంతో మిగిలిన రెండు మ్యాచ్ల�