రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్ కోసం ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ను చీఫ్ కోచ్గా తీసుకున్న రాయల్స్ యాజమాన్యం �
ఈ ఏడాది అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్లు 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. వచ్చే సీజన్ కోసం జరుగనున్న వేలం పాటలో రోహిత్ను దక్కించ
సుదర్ఘీ కలను సాకారం చేస్తూ భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలువడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన సీయెట్ కంపెనీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రోహిత్
గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి అలిస్సా హిలీ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో క్రికెట్ �
రెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్లో రెండో ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఐసీసీ ఒక ప్రకటన ద్వారా షెడ్యూల్ను ప్రకటించింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 న�
మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. రెండు వారాలుగా దంబుల్లా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్లో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆతిథ్య శ్రీలం�
వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ గెలిచిన తర్వాత అటు ప్లేయర్లతో పాటు కోచింగ్, సహాయక సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘ కల సాకారమైన వేళ ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుక�
స్వదేశంలో భారత్తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టుకు చరిత అసలంక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్లో వనిందు హసరంగ దారుణ వైఫల్యంతో అతడు కెప్టెన్గా వైదొలగగా శ్�