టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్తో స్వద
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
Team India | బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) స్వదేశానికి రావడానికి మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
టీమ్ఇండియాకు పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్.. హెడ్కోచ్గా తన ఆఖరి ప్రసంగంలో సారథి రోహిత్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
Surya Kumar | దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ అనంతరం భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. 20వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది.
T20 World Cup | ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఫార్మాట్ను ప్రకటించింది. ఈ ఐసీసీ పొట్టి ప్రంపచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది.
Team India | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. బెరిల్ హరికేన్ (hurricane) తుఫాను కారణంగా బార్బడోస్ (Barbados)లోనే చిక్కుకుపోయిన భారత జట్టు (Team India) స్వదేశానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
Rohit Sharma: ప్రస్తుతం ఈ సందర్భాన్ని, ఈ నిమిషాన్ని, ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. టీ20 వరల్డ్కప్తో అతను బార్బడోస్ బీచ్లో ఫోటోషూట్ చేశాడు. ఒక జట్టుగా చాలా కఠోరంగా శ్రమించా�
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చాంపియన్ టీమ్ భారత్ అగ్రభాగం దక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సుదీర్ఘ కలను సాకారం చేసుకున్న భారత్ జట్టు నుంచి ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఐసీసీ సోమవారం ప్రకటి�
క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మాటలకందనిది! ఏ క్షణాన మన దేశానికి పరిచయం అయ్యిందో కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో భారత్ది మరుపురాని అధ్యా
Rahul Dravid | టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆ
PM Modi greets | అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి మరీ కెప్టెన్ రోహిత్శర్మను, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని, కోచ్ రాహుల్ ద్రవిడ్ను ప్రధాని �