దుబాయ్: ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో 24న పాకిస్థాన్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్ల నగదు బహుమతి దక�
అంపైర్ నిర్ణయ సమీక్ష (DRS) తొలిసారి టీ20 వరల్డ్కప్లో అమలు కాబోతోంది. ఈ మధ్యే ఐసీసీ రిలీజ్ చేసిన ప్లేయింగ్ కండిషన్స్లో ఈ DRS గురించి ప్రస్తావించింది.
ఈసారి టీ20 వరల్డ్కప్( T20 World Cup ) మ్యాచ్ ఆరంభమే అదరిపోనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే హైవోల్టేజ్ మ్యాచ్తోనే టోర్నీ ప్రారంభం కాబోతోంది.
దుబాయ్: క్రికెట్లో లింగ వివక్షకు తావులేకుండా ఉండటానికంటూ గత నెలలో బ్యాట్స్మన్ అనే పదాన్ని బ్యాటర్గా మార్చాలని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సూచించిన విషయం తెలుసు కదా. ఆ మార్పును ట�
లండన్: ఇంగ్లండ్ పేస్ ఆల్రౌండర్ సామ్ కరన్.. టీ20 ప్రపంచకప్నకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరన్.. వెన్ను నొప్పి కారణంగా పొట్టి ప్రపంచకప్ నుంచి
టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఇప్పటికే సెలక్టర్లు 15 మంది సభ్యుల టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడీ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.