ఒకే పూల్లో దాయాదులు టీ20 ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వ�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
టీ20 ప్రపంచకప్ను అక్కడికే తరలిస్తాం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సాగుతున్న సుదీర్ఘ సందిగ్ధతకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు. మెగాటోర్నీని
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
సౌథాంప్టన్: ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఎంత సక్సెస్ అయినా, ఎన్ని విజయాలు సాధించినా ఓ మెగా టోర్నీ గెలవడంలో ఉన్న కిక్కు ఉండదు. అంతటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒక్క ట్రోఫీని ముద్దా�
ఇటీవల ఐపీఎల్-2021 సీజన్లో ఆడిన అగ్రశ్రేణి ఆస్ట్రేలియా క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలిగారు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరగనుండగా జట్టు సన్నాహాల్లో భాగంగా ఈ రెండు దేశాల్లో ఆ�
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రే
భారత్ నుంచి తరలించాలని ఐసీసీ నిర్ణయం సుముఖంగానే బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్
ఇకపై వరల్డ్ కప్లో 14 జట్లు.. టీ20 కప్లో 20.. | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీ�
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
టీ20 ప్రపంచకప్పై చాపెల్ న్యూఢిల్లీ: అత్యంత క్లిష్ట సమయాల్లో క్రికెట్ బలంగా నిలువలేదని ఐపీఎల్ వాయిదా మరోసారి గుర్తు చేసిందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అన్నాడు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భార�