తెలంగాణ భవన్లో ఆదివారం రాత్రి ఖవ్వాలి నిర్వహించారు. బజ్మ్-ఈ-ఘజల్ ఆధ్వర్యంలో టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖయ్యూమ్ అన్వర్ ఆతిథ్యంలో జరిగిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఔత్సాహిక ముస్లి�
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం వెళ్లిన ఆమె.. �
కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై ప్రభుత్వం ఇటీవల
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావ
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�
రాష్ట్రంలో వరి నాట్లు వేసుకుని... యూరియా కోసం రైతులు ఆరాటపడుతున్నరు. సొసైటీ, పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుకాస్తున్నరు. కొన్నిచోట్ల ఒక్కో రైతుకు ఒక్కటే సంచి ఇస్తుంటే.. మరికొన్నిచోట్ల అది కూడా దొరక్క రైతులు
KCR | తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు.
ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు, ‘టీ న్యూస్' చానల్పై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పాలనలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సోషల్ మీడియా వారియర్లపై కాంగ్రెస్ సర్కార్ యుద్ధం మొదలుపెట్టింది. తమకు కొరకరాని కొయ్యగా మారిన సోషల్ మీడియాపై ఉక్�
హైదరాబాద్లో ప్లాట్లు, ఇండ్లు, విల్లాల కోసం వెతుకుతున్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏటా టీన్యూస్ నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పో శని, ఆదివారాల్లో జరగనున్నది.
టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చ�
MLC Kavitha | తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.