టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చ�
MLC Kavitha | తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇంటర్మీడియట్ అనంతరం ఏం చదవాలి? ఎలాంటి చదువులు విద్యార్థుల రేపటి భవిత్యానికి భరోసాను కల్పిస్తాయి? లాంటి ఎన్నో సందేహాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మూడు �
Minister Sabitha | టీ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జ్యోతి