Minister KTR | సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్తో కలిసి గురువారం ప్రారంభించారు.
తెలంగాణ అమలు చేస్తున్నది... దేశం ఆచరిస్తున్నది. అన్న మాట ఒక్కో రంగంలో అక్షరాలా నిజమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు సరికొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ దేశానికి మార్గం చూపుతోంది.
స్టార్టప్లకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో 2022 -23 సంవత్సరంలో ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించడం గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2016లో 400 స్టార్టప్లతో ఉన్న టీ-హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది.
దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ సదస్సు బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 2న జరగనున్న టెక్ టుడే కాంగ్రెస్ సదస్సుకు దేశంలోని ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు పాల్గొననున్నారు
Hyderabad | హైదరాబాద్లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చినోళ్లు.. అర్రే! ఇది హైదరాబాదేనా! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్లో ఉన్నామా.. ఏంటి? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమ
స్టార్టప్లకు కెనడాలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఈ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహ
టీ హబ్లో స్టార్టప్ కార్యకలాపాలను క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. శనివారం ప్రతినిధుల బృందం టీహబ్ను సందర్శించి, స్టార్టప్లతో ప్రత్యేకంగా సమావేశమై, సమస్యలు, పరిష్కా�
ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ స్టార్టప్ల ప్రోత్సాహానికి రుబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు వెల్లడించారు. ప్రొటోటైప్ దశ నుంచి మినిమమ్ వయబుల్ ప్ర�
దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్గా టీ హబ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కే�
టీ హబ్ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రత్యేకంగా పరిశీలించారు.
యువతలో ఉన్న సృజనాత్మక ఆవిష్కరణలకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నదని వీ హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఉమెన్
స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు
T Hub | హైదరాబాద్ : స్పేస్ టెక్ రంగంలో స్టార్టప్లకు విదేశాల్లోనూ అవకాశాలను మెరుగుపర్చేందుకు టీహబ్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియా - ఇండియా స్పేస్ అలియన్స్ కార్యక్రమంలో �