T-Hub | ఆవిష్కరణల విధానం, అంకుర సంస్థలకు అందించిన ప్రోత్సాహకాలతో అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలకు తెలంగాణ రాష్ట్రం ఆలవాలమైంది. పారిశ్రామిక వృద్ధికి నూతన ఆవిష్కరణరణలు, సాంకేతిక విజ్ఞానం ప్రధాన కారకాలు. వ�
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య
పదేండ్ల ప్రగతి ప్రయాణంలో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్గా మారింది. ఐటీలో మేటీగా నిలిచే ప్రపంచ అత్యుత్తమ కంపెనీలన్నీ తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్లోనే ప్రారంభించాయి. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ. 57,255 కోట్లు ఉంట�
ఫార్మా రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే లక్ష్యంగా ఆవిష్కరణ ఫౌండేషన్ సంస్థ టీ హబ్తో ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలకు కేంద్రంగా టీ హబ్తో కలిసి పనిచేసేందుకు ఆవిష్కరణ ఫౌండేషన్ ప్రతిని�
దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ టీహబ్కు చెందిన ‘వాట్ ఈజ్ మై గోల్' అనే స్టార్టప్ ఇటీవల మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు, 18 ఏండ్లలోపు విద్యార్థులకు దేశ ఎన్నికల విధానం, ఓట
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
దేశంలో స్టార్టప్లకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. ఏటా వందలకొద్దీ కొత్త స్టార్టప్లు ఏర్పాటవుతూనే ఉన్నాయి. అదే స్థాయిలో సరికొత్త ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్లతో దేశ, విదేశాలకు చ�
యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారుతో పాటు అక్కడి ప్రతినిధుల బృందం శుక్రవారం టీ-హబ్ను సందర్శించింది. ఈ బృందంలో యూకే ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు ప్రొఫెసర్ ఎంజిలా డేమ్ మ్యా
T Hub | యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారుతో పాటు ప్రతినిధుల బృందం శుక్రవారం టీ హబ్ను సందర్శించింది. ఈ బృందంలో యుకే ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు ప్రొఫెసర్ ఎంజిలా డేమ్ మ్యాక్�
వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో దశాబ్దాలపాటు కలగా ఉన్న పనులను సైతం చేపడుతున్నారు.