కొంతకాలంగా పేలవ బ్యాటింగ్తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీ.. దేశవాళీలో ఆడాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. 2012 నుంచి కోహ్లీ దేశవాళీలో ఆడలేదు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో పదివేల మార్కుకు అడుగు దూరంలో నిలిచాడు. భారత్తో సిడ్నీ టెస్టులో పదివేల పరుగులు పూర్తి చేస్తాడనుకున్న స్మిత్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఔటై 9,999
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) నువ్వానేనా అన్నట్లు ఆడుతున్నాయి. టీమ్ఇండియా 185 రన్స్కు ఆలౌట్ అవగా, ఆతిథ్య జట్టు 181 రన్స్తో సరిపెట్టుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్
భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడం ఒకింత ఆందోళనకు గురి చేసింది.
Yashasvi Jaiswal | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ప్రత్యేక రికార్డును నెలకొల్పాడు. భారత్ 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతుండగా.. 92 సంవత్సరాల చరిత్రలో ఇలా జరుగ
Sunil Gavaskar | భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇరుజట్లు ఒకే రోజు 15 వికెట్లు కోల్పోయాయి. దీనిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గ�
IND Vs AUS | సిడ్నీ టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత�
Rohit Sharma | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలిరోజు సామ్ కాన్స్టాస్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ కారణం లేకుండా
AUSvIND: రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోగా.. ఆసీస్ స్పీడ్స్టర్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్లో 141 రన్స్ చేసింది.
Rishabh Pant: 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రిషబ్ పంత్. అయితే ఆ ఊపులోనే మరో భారీ షాట్ కొట్టబోయి 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 129 రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
Yashasvi Jaiswal: ఆసీస్పై అటాక్కు దిగాడు జైస్వాల్. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు బౌండరీలు కొట్టాడు. స్టార్క్ వేసిన ఆ ఓవర్లో జైస్వాల్ పవర్ స్ట్రోక్స్తో రెచ్చిపోయాడు.
AUSvIND: ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 181 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
Jasprit Bumrah: బుమ్రా గాయపడినట్లు తెలుస్తోంది. సిడ్నీ టస్టు రెండో రోజు ఆట నుంచి అతను తప్పుకున్నాడు. లంచ్ తర్వాత ఓ ఓవర్ వేసిన బుమ్రా.. ఆ తర్వాత కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించి వెళ్లిపోయాడు. స్కానింగ్కు వ�
అందరూ ఊహించినట్లుగానే భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో చోటు దక్కలేదు. ఆయా వార్తా సంస్థల కథనాలకు బలం చేకూరుస్తూ మ్యాచ్కు ముందు బీసీసీఐ విడుదల చేసిన 15 మందితో కూడిన జ