PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని హల్దియా (Haldia) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రి�
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని �
Suvendu Adhikari: సువేందు అధికారి కాన్వాయ్పై ఇవాళ దాడి జరిగింది. కూచ్ బిహార్లో పర్యటిస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై అటాక్ చేశారు. బుల్లెట్ప్రూఫ్కు వెహికల్కు చెందిన అద్దాలను
Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెళ్ళగొడతామని అన్నారు.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
Kolkata Incident : ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
RG Kar Hospital | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన ఆయన ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ల�
BJP vs BJP In Bengal | పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదాన్ని మార్చాలని, మైనారిటీ మోర్చాను రద్దు చేయాలన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలకు ఆ పార్టీ మై�
Suvendu Adhikari | మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాలని ఆయ�
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్సెస్సీ) కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా ఉపాధ్యాయులను నియమించాలని బీజేపీ నేతల�