బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో 15 ఏండ్ల్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరపడింది. ఓటమితో తృణమూల్ పార్టీలో పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేంధు అధికారి సన్నిహితుడు, పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
West Bengal CM | పశ్చిమ బెంగాల్లో మొదటిసారి పాగా వేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై అటు పార్టీలోను, ఇటు రాష్ట్రంలోను ఉత్కంఠ నెలకొంది.
West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. అయితే శనివారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానిపూర్లో ఓటమి పాలయ్యారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో హైడ్రామా చోటుచేసుకున్నది. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ స్ట్రాంగ్రూమ్లో బైఠాయించారు. 4 గంట
West Bengal : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతం కావడంతో భారీ భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
Suvendu Adhikari | పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రజలు మమతా బెనర్జీ (Mamata Banerjee) ని తుడిచిపెట్టేస్తారని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేంధు అధికారి (Suvendu Adhikari) చెప్పారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి.. మమతాబెనర్జి పో�
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని హల్దియా (Haldia) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రి�
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని �
Suvendu Adhikari: సువేందు అధికారి కాన్వాయ్పై ఇవాళ దాడి జరిగింది. కూచ్ బిహార్లో పర్యటిస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై అటాక్ చేశారు. బుల్లెట్ప్రూఫ్కు వెహికల్కు చెందిన అద్దాలను
Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెళ్ళగొడతామని అన్నారు.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�