నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్లో ఆమె 1427 ఓట్ల ఆధ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగ�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట�
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
నందిగ్రామ్ | నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�