నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట�
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
నందిగ్రామ్ | నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�
పన్నీర్సెల్వం, బాబుల్ సుప్రియో,మెట్రో శ్రీధరన్కూ బలమైన పోటీవిజయన్, స్టాలిన్కు మాత్రం నల్లేరుపై నడకే! ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీనందిగ్రామ్లో మమతకు సవాల్గా మారిన సువేందుమరోవారంలో ప్రారంభంకాను
కోల్కతా: అధికారం కుటుంబం నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయిన ఓ పెద్ద గాడిదను నేను అని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంతి దక్షిణ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె అధికా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన శిశిర్ అధికారి.. ఆదివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చ�