అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు | బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఆరోపణలపై సువేందు అధికారి, అతని సోద�
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి తండ్రి సిసిర్ కుమార్, సోదరుడు దిబ్యేందు అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేం�
ఆయనకు నేనే స్వయంగా డబ్బులిచ్చా ‘నారద స్టింగ్’ మాథ్యూ శామ్యూల్ ప్రశ్న కోల్కతా, మే 18: నారద స్కాంలో సుబ్రత ముఖర్జీ, ఫిర్హద్ హకీం తదితర తృణమూల్ నేతలను అరెస్టు చేసిన సీబీఐ.. ఈ కేసులో తృణమూల్ మాజీ నాయకుడు,
కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల �
శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న బీజేపీముకుల్రాయ్ను పక్కనపెట్టి మరీ ఎంపిక కోల్కతా, మే 10: అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారిని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా పశ్చిమ�
ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది.
హోరాహోరీ పోరులో మమతపై విజయంరౌండు రౌండుకూ మారిన ఆధిక్యం1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు కోల్కతా, మే 2: టీ20 మ్యాచ్ను తలపించిన ఎన్నికల ఫలితం ఇది.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆద్యంతం రసవత్తరం.. రౌండ్ రౌండ్కూ మారిన ఆ�
నందిగ్రామ్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజయం సాధించారు. మొదటి రౌండ్ �
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఆసక్తి రేపిన నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మొదటి నుంచీ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియలో మొదట 1200 ఓట్లతో ముఖ్యమం�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై గందరగోళం నెలకొన్నది. మొదట ఈ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలిచినట్లు భావించారు. కానీ చివరికి ఇక్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివరికి మమతా 1200 ఓట్ల తేడాతో గెలిచ