హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై చేయిచేసుకున్న ఆత్మకూరు ఎస్సై జీ ప్రసాద్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర
డిప్యూటేషన్ కోసం నేరుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)కు లంచం ఇచ్చానంటూ ఆడియో వైరలైన ఘటనపై డీపీహెచ్ రవీందర్నాయక్ స్పందించారు. ఉన్నతాధికారులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారా
Hakimpet | గతంలో లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్(Suspension) అయిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్(Sports School) మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు(High Court) ఆదేశించింది.
Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుక
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వనపర్తి జిల్లా పెద్దమందడి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గురువారం కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో 9మంది ఉపాధ్యాయులు గైర్హాజర్ కావడంతో హెచ్ఎం మంజుల�
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచ�