మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది.
Kakatiya Medical College | అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసు విషయంలో నిందితుడిగా అభియోగం మోపబడిన పీజీ సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తరగత
Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సస్పెన్షన్ను రద్దు చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ లోక్సభ స్పీకర్ను కోరింది. బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ ముందు ఆ�
ఎల్బీనగర్ పోలీసులు ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై స్పందించిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ గురువారం ఒక హెడ్ కానిస్టేబుల్, ఓ మహిళా కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు జారీ చ�
అతనో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పేరు ఒడ్నాల రాజశేఖర్. కుక్కతోకలాగే ఈయన బుద్ధి కూడా వంకర. ఒకసారి సస్పెన్షన్కు గురైనా పద్ధతి మార లేదు. అసలు విషయానికొస్తే.. జగిత్యాల రూరల్ మండలంలోని మారుమూల గ్రామమైన బావ�
పెను విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాలిలో ఢీకొనబోయాయి. అధికారులు పైలట్లను హెచ్చరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్