AEOs | వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లు మళ్లీ సమ్మె (Strike) దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హ�
పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అ�
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
తెలంగాణలో పని చేస్తున్న కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ డిజిటల్ మిషన్లో భాగంగా అన్ని రాష్ర్ట�
Niranjan Reddy | డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) పేరుతో ఏఈఓలను( AEOs) వేధించడం తగవు. సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్(Suspension) చేయడం దారుణమని మాజీ వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ (Niranjan Reddy) ఒక ప్రకటనలో ఖండించా�
Andhra University | ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్ �
IPSs Suspension | ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని పై అక్రమంగా పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ �
Kamareddy | కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు(BRS leaders), మున్సిపల్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్(Suspension) చేసింది.
నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 19న కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ని�
విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్రిజిస్ట్రార్ శ్యామలపై వేటు పడింది. అవినీతి ఆరోపనల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
భారత హాకీ జట్టు డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఆదివారం క్వార్టర్స్ పోరులో భాగంగా గ్రేట్ బ్రిటన్తో జరిగిన మ్యాచ్లో అమిత్.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు కల్నన్ను ఉద్దేశప�
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్ అయ్యారు. కొండపైన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అవినీతికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో సస్పెండ్ చేసినట్టు ఈవో భాస్కర్రావు వెల్లడించారు.