సభ నుంచి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ ఏకపక్షమని, ప్రతిపక్ష సభ్యులకు కనీసం మా ట్లాడే అవకాశం గాని, వివరణ ఇచ్చే సమ యం గాని దక్కకపోవటం ఏమిటని, ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అధికార పక్షం తమను కనీసం సంప్రదించలేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు.
Jagadish Reddy | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైందనే తనపై సస్పెన్షన్ విధించారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులతో నిరస�
KCR | కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హస్తినాపురం డివిజన్ నందనవనం సర్కారు పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు మూడు మొక్కలు నాటగా ఎందుకు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయురాలిపై ప్రభుత్వం వేటు �
గద్వాల జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ శా�
Warangal DTO | వరంగల్ జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ శోభన్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీటీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
AP News | కడప జిల్లాకు చెందిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన అతను.. మహిళా ఉద్యోగిని ఇంటికెళ్లి మరీ తన కోరిక తేర్చాలని వేధింపులకు గురిచేశారు.
వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు నెలలుగా నగరంలో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలో పలు సర్వే నంబర్లను సర్కారు నిషేధించింద�
ఆలేరు మండలం కొలనుపాకలో గల అగరు వనం వెంచర్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో బుధవారం ‘అగరు వనం ఆరగింత’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలై�