సస్పెండ్ అయ్యాననే మనోవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ అనుదీప్ కథనం ప్రకారం... రాణిగంజ్ ప్రాంతానికి చెందిన కిరణ్ బాబు(37) 2009 బ్
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలంలోని విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశు, గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ�
డైలీ సానిటేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్) యాప్లో తన లైవ్ ఫోటోను అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయాల్సిన పంచాయితీ కార్యదర్శి డీఎస్ఆర్ యాప్లో తన ఫొటోకు బదులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాప్చర్ ఫోటోను అప్లోడ్ చేసి దొరి�
తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న పరిగి మండల తహసీల్దార్ ఆనందరావును వెంటనే సస్పెండ్ చేయాలని దోమ మండల కార్మిక సంఘం నాయకులు సోమవారం దోమ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు.
Suspension | ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులను జైలు నుంచి కోర్టుకు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సస్పెన్షన్ చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై (Bangalore Stampede) కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి వారి�
DPS Dwarka | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనక్కి తగ్గింది. ఫీజు వివాదం నేపథ్యంలో 32 మంది విద్యార్థుల సస్పెన్షన్ను రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
ASI Suspension | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్సైను జిల్లా పోలీసు అధికారులు సస్పెన్షన్ చేశారు.
జుక్కల్ మండల కేంద్రంలోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ఆవరణలో తెల్ల కాగితంపై రాసి ఉన్న ప్రశ్నలు కనిపించిన ఉదంతం బుధవారం జిల్లాలో కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే అసెంబ్లీ నుంచి బయటికి పంపించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నార�