lions Akbar, Sita | సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టడం (lions Akbar, Sita) వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో త్రిపుర అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. సీనియర్ అటవీ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్పై త్రిపుర ప్ర�
Toddler Walks Away From Daycare | డేకేర్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చిన్నారి ఒంటరిగా వెళ్లాడు. పరుగున ఇంటికి చేరుకున్న పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ డేకేర్ సెంటర్పై పోలీసులకు, చైల్డ్
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly )సమావేశాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు(TDP MLAs ) తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చ�
school teacher suspended | ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం సేవించిన మత్తులో స్కూల్కు వచ్చాడు. స్కూల్ మెట్ల వద్ద కూర్చొని మత్తులో జోగాడు. గమనించిన విద్యార్థులు వీడియో రికార్డ్ చేశారు. ఇది వైరల్ కావడంతో ఆ టీచర్ను సస్పెండ్�
Police suspended | లంచంగా రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
TTE Slaps Passenger | రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిని టీటీఈ అసభ్యకరంగా తిట్టాడు. అంతేగాక అతడి చెంపపై పదేపదే కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నె
SI Suspended | మహిళా కానిస్టేబుల్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్
విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమైన పటాన్చెరు సీఐ లాలూనాయక్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఎస్పీ రూపేశ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
SI Suspended | మొయినాబాద్(Moinabad) యువతి మిస్సింగ్ ఘటన పై సౌత్ జోన్ డీసీప సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హబీబ్నగర్ ఎస్ఐ శివ(SI Shiva) సస్పెండ్( suspended) చేశారు.
Assigning Duty To Dead Employee | గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేశారు. (Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Raging | వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మహిళల హాస్టల్ లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను అధికారులు సస్పెండ్ చేశారు.
భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస