Congress MP Rajni Patil | కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడం�
ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Ram Janmabhoomi | అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆలయ నిర్మాణం నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా �
Bihar IPS Amit Lodha:బీహార్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా సస్పెన్షన్కు గురయ్యాడు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన ఖాకీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ తెలిసిందే. ఆ వెబ్సిరీస్కు స్టోరీ ఇచ్చింది బీహా�
విద్యార్థినులు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నగరంలోని మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ విద్యార్థినులతో అసభ్యంగా ప�
క్లాస్లోని ఒక విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రైవేట్ విద్యా సంస్థ చర్యలు చేపట్టింది.
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
తన జన్మదిన వేడుకలకు హాజరుకాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పన�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎర్రగడ్డ తండాలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై సెస్ ఎండీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండ�