Bihar IPS Amit Lodha:బీహార్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా సస్పెన్షన్కు గురయ్యాడు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన ఖాకీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ తెలిసిందే. ఆ వెబ్సిరీస్కు స్టోరీ ఇచ్చింది బీహా�
విద్యార్థినులు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నగరంలోని మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ విద్యార్థినులతో అసభ్యంగా ప�
క్లాస్లోని ఒక విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రైవేట్ విద్యా సంస్థ చర్యలు చేపట్టింది.
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
తన జన్మదిన వేడుకలకు హాజరుకాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పన�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎర్రగడ్డ తండాలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై సెస్ ఎండీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండ�
చంఢీగడ్: పంజాబ్లోని కపుర్తలా మాడ్రన్ జైలులో నిమ్మకాయల కుంభకోణం జరిగింది. ఈ ఘటనలో ఆ జైలు ఆఫీసర్పై అధికారులు వేటు వేశారు. ఖైదీల ఆహారం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు జైల�
లక్నో: ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మహిళా ఐపీఎస్ అధికారిణి సస్పెండ్ అయ్యింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి అలంకృత సింగ్ గత ఏడాది అక్టోబర్ నుంచి విధులకు హాజరు కావడం లేదు. 2008 ఐసీఎ�
ముంబై: బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సస్పెండ్ అయ్యారు. అనుమా�