సిటీబ్యూరో/అబిడ్స్, జూలై 5(నమస్తే తెలంగాణ): పేకాట స్థావరంపై దాడి చేసి రికవరీలో అవకతవకలు చేశారనే ఆరోపణలపై మంగళ్హాట్ పోలీస్స్టేషన్కు చెందిన ఓ ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ హైద
సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడురు పోలీస్ స్టేషన్లో ఈ నెల 18న చోటు చేసుకున్న లాకప్డెత్ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ�
రాయ్పూర్: లంచం తీసుకుంటూ కెమేరాకు చిక్కిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఛత్తీస్గఢ్లోని మహాసముండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని సంబంధిత వ్యక్తికి ఇచ్చేందు�
రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపియన్ సుశీల్ కుమార్పై డిపార్ట్మెంటల్ చర్యకు రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్ఓ దీపక్ కుమార్ ట్�
నారాయణరావుపేట, ఏప్రిల్ 27 :కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఇద్దరు సస్పెన్షన్ కాగా సీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం డీపీఎం కరుణాకర్ తెలిపిన వివరా�
ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంట�
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వం కొద్ది గంటల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్
కరోనా టీకా | మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నె
తేజస్ ఎక్స్ప్రెస్ రద్దు | మహారాష్ట్రతో పాటు ముంబై నగరంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో వెస్ట్రన్ రైల్వే అప్రమత్తమైంది. అహ్మదాబాద్ - ముంబై - అహ్మదాబాద్ తేజస్ రైలును శుక్రవారం నుంచి నెల రోజుల పాటు రద్�