అమాయక నిరుపేదలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ రమేశ్, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు ఉన్
AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేల�
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఆ ఐస్క్రీమ్ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12న ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్ల
కర్ణాటకలోని (Karnataka) తుమకూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని (9th Class Girl) మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష�
ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడిగా బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సొహెల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద �
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన�
Suspend | న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం (Anantapuram ) జిల్లాలో చోటు చేసుకుంది .
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) తెలిపారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెం�
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించ�