ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పద
Imran Khan | ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను అరెస్ట్ చేసేందుకు పాకిస్థాన్ పోలీసులు పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన మద్దతుదారులు అడ్డుకోవడం వల్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు �
డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని �
మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను పరిశీలించడం తోపాటు, రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రికార్డులను పరిశీలిం�
తప్పు చేసిన బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గడ్�
మహిళా క్రికెటర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జాతీయ స్ధాయి కోచ్ నదీం ఇక్బాల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెండ్ చేసింది.
Shobha Rani Kushwaha | ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా (Shobha rani Kushwaha).. పార్టీ విప్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్దీప్ �
స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్పై 1897లో సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేయడంతో రాజద్రోహ చట్టం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2020 మధ్య కాలంలో 399 మందిపై ఈ
పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో