శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
Aeroflot | ఐరోపా దేశాలకు విమానాలను నడిపేది లేదని రష్యా (Russia) విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ (Aeroflot ) ప్రకటించింది. సోమవారం నుంచి ఈయూలోని అన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పదుల సంఖ్యలో పిల్లలు డెంగ్యూతో మరణించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని బుధవారం ఆదేశించారు. ఫిరో
భారత్ బయోటెక్తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత! | కొవిడ్ టీకాల సరఫరాకు భారత్ బయోటెక్తో చేసుకున్న 324 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళవారం తెలిపారు.