పోలీసుల వేధింపులు ఓ ఆటో డ్రైవర్ను బలితీసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటోను తిరిగి ఇవ్వాలంటూ వేడుకున్న డ్రైవర్ను.. పోలీసులు పరుష పదజాలంతో తిట్టడం, ఆటోను సీజ్ చేసినట్టు బెదిరించడంతో, తన
గురుకులంలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది.
పంచాయతీ కార్యదర్శి తనపై కేసు పెట్టించారని మనస్తాపానికి గురైన ఓ దళిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో చోటుచేసుకున్నది.
మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్గొండకు చెందిన జంగిటి పెంటయ్య (48) వ్యవసాయం చేసుకుంటూ జ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శాలిపేటకు చెందిన మాలే సత్యనారాయణ(40) ఏడాదిన్నర క్రితం వ్యవసాయంతోపాటు ఇంటి
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామానికి చెందిన పిట్టల లింగన్న (42) పదిహేనేండ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తోకల నర్సయ్య కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad | అనుమానమే పెనుభూతమై ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. చివరకు ఐదేండ్ల చిన్నారిని అనాథగా మార్చింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న తీవ్ర అనుమానంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్య గొంతు కోసి, రెండ�
ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గూడూరు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈసం రుత్విక్ ఆరో తరగతి చదువ�