భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లిలో తోలెం నిహారిక (13) కస్తూర్బా లో 8వ తరగతి చదువుతున్నది. రెండు రోజుల క్రితం హోమ్ సిక్నెస్తో ఇంటికి వచ్చింది.
ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఏలె శంకరయ్య (47) మొదట న�
రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఎస్సీ హాస్టల్లో టెన్త్ విద్యార్థినులు ఇద్దరు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చిందని మనస్తాపం చెంది
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్నే బలిగొన్నది. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రెండేండ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యాడు.
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. బో �
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేస�