అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ఎంపీ పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతో నిజాలను ప్రజలకు చెప్పాలని సీపీఎం రాష్�
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పా�
సూర్యాపేట జిల్లాలో చోరీకి గురైన రూ.22 లక్షల విలువైన 111 మొబైల్ ఫోన్లను పోలీసులకు రికవరీ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కె.నరసింహ వాటిని బాధితులకు అందజేశారు.
బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మిర్యాల వెంకన్న ఎంపికయ్యారు. గురువారం గ్రామంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో గురువారం నిరసన వ్యక్తం
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆవరణలో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యా�
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్ర�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా చూడాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాసీల్దార్ హిమబిందు అన్నారు. మంగళవారం మండలంలోని శాంతినగర్లో ఏర్పాటు చేస
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీ డాక్టర్ భుక్యా నగేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆరోగ్యకరమైన ప్రారంభాలు.. ఆశాజనక భవిష్యత్లు