అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, సాగు నీటిరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమ�
మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే పోలీస్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు, వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా.
విద్యార్థి దశలోనే దేశభక్తిని ఇనుమడింపజేసుకుని భవిష్యత్లోఉత్తమ పౌరులుగా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం కోదాడలోని పాఠశా�
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
నిర్మల్ కోర్టులో ఒక కేసులో నిందితులను సరెండర్ చేస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ కారుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోన
గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రా
ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది మంగళవారం సూర్యాపేట పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరి
ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు
పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన గిలకత్తుల ప్రవీణ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.