అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై వి�
రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ లను జాగ్రత్తగా జారీ చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం ఎంపిడిఓ కార్యాలయంలలో స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులు, పంచాయ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరో
ఇసుక ట్రాక్టర్ అతివేగంతో బైక్పై వెళ్తున్నవ్యక్తిని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా�
నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అంతా సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్పహాడ్, గాజుల మల్కాపురం, చిదేళ్ల గ్రామాల్లో..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంక
కోదాడ నూతన కోర్టు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మావతి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శుక్రవారం కోర్టు నూతన భవన పెండింగ్ బిల్లులు రూ.5 కోట్లు విడుదలైన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ పూలే 135వ వర్ధంతిని పురస్కరించు