హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు పార్టీ పెన్పహాడ్ మండల నాయకులు శనివారం జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్న�
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చ�
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందాలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట�
రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను
నాలుగు సంవత్సరాల క్రితం తల్లి, నేడు తండ్రి మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర సంఘటన తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో చోటుచేసుకుంది.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల
హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 25న ప్రభుత్వ ఆధ్వర్యంలో 250 కంపెనీలతో నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. జాబ్ మేళాకు సంబంధించి పోలీస్ బందో
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధ
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ త�
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, �
ప్రభుత్వం చిన్న పిల్లలకు అందించే ఉచిత టీకాలను ప్రతి బుధవారం, శనివారం క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ తాసీల్దార్ ధరావత్ లాలూనాయక్ అన్నారు. ధాన్యం 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నా
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం శనివారం చేపట్టిన బంద్ కోదాడలో విజయవంతమైంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కోదాడలో సిపిఐ, సిపిఎం, బీసీ సంఘాలతో కలిసి బీఆర్ఎస్. కాం�