స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాల�
అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ హిమబిందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగ
ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తుగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. పంట
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఏగూరి చంద్రయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో అతని తోటి స్నేహితులు ఆ కుటుంబానికి సోమవారం అండగా నిలిచారు. తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు చనిపోవడంతో స్నేహిత
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి..
కోదాడలో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంతల విద్యార్థులకు నగరాలకే పరిమితమై ఉన్న కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యావేత్త ముత్తినేని, పృథ్వీ రమణ రావు అభినందనీయులని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర�
కోదాడ బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంచే శనివారం కోర్టు ఆవరణలో ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారి మాధవరపు రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు- చింతకుంట్ల లక్ష్మ�
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యా దగా ప్రవర్తిస్తూ వారికి భరోసా కల్పించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ సిబ్బందికి సూచించారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ శుక్రవా రం ఆక�
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించి భూకబ్జాలు, అవినీతితో కాంగ్రెస్ పాలన పూర్తిగా దారి తప్పిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఘాటుగా విమర్శించారు.
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం, గొట్టిపర్తి, బండ రామారం, సంగెం గ్రామాల ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కా�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక సభలలో ప్రజల భాగస్వామ్యం లేదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్�
ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం తుంగతుర్తి తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్ష