పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కుల వెంకన్న (65) అనే వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తెలిపారు. జక్కుల వెంకన్న గ్రామంలో�
అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యు
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ను వంద శాతం అమలు చేయాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్ర అధికారి డాక్టర్ ప్రసిద్ద, జిల్లా క్వాలిటి మేనేజర్ డాక్టర్ భార్గవ్ అన్
పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆ�
తుంగతుర్తి మండల ఎంపీడీఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గా సిహెచ్ చలపతి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఎంపీడీఓగా పని చేస్తున్న శేషు కుమార్ పదోన్నతిపై ఇబ్రహీంపట్నంకు బదిలీ అయ్యారు. ఈ �
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాల నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్ర
ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న రకం వరి విత్తనాలకు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య ధాన్యం విక్రయంలో తనకు అన్యాయం జరిగిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాను పండించ�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కస్తాల గోపికృష్ణ నుండి తనకు ప్రాణహాని ఉన్నదని మండల పరిధిలోని న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నునావత్ సుధాకర్ ఆరోపించాడు. త�
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తాసీల్దార్ దయానందంకు స్వర్ణకారుల సంఘం నాయకుడు పాండురంగ చారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద�
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు ఎంఈఓ బోయిని లింగయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజక
శనివారం జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో ముందస్తుగా శుక్రవారం రోజు న్యాయమూర్తుల ఎదుట ఒక జంట తమ పిల్లలతో సహా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఏపీలోని ఎన్టీఆ�