సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామం పెరిక సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా మేకల గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మేకల రమేశ్,
యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఎంపీఓ సందీప్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సీఎం కప్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 22 వరకు..
తుంగతుర్తి మండలం బండరామారం గ్రామానికి చెందిన చల్లా రామయ్య మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో..
నవ మాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి, ఉన్న ఆస్తిని తెగనమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకు కట్టబెడితే కన్న పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని ఓ కుమారుడు చిత్రహింసలు పాలు చేసిన అమానవీయ సంఘటన సూర్యాపే�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయ నిధి నుండి శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో..
తుంగతుర్తి నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మెయిన్ రోడ్డు పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని తుంగతుర్తి ప్రజానీకం వేచి చూస్తున్నార
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరస�
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భం�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత రెండు నెలలుగా నీళ్లు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ స�
వారం రోజుల్లోగా కోదాడలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ పాలనలో రూ.100 కోట్లతో నిర్మించిన 362 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే లబ్ధిదారులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ�
విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని, పోటీతత్వంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళా�
ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోర
యువత క్రీడల వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు మంచి భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని కోదాడ డీఎస్పీ రాపోలు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో పొనుగోడు క్రి