రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహ�
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా..
కోదాడ పట్టణంలోని 28వ వార్డులో గత వారం రోజుల నుండి యువత మన వార్డు మన శుభ్రత లక్ష్యంగా గత కొంతకాలంగా వార్డులో నిలిచిపోయిన సీసీ రోడ్ల మరమ్మతులు, కంపచెట్లు..
కర్ల రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో చేయూత అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హామీ ఇచ్చారు. రాజేష్ తల్లి లలితమ్మను కలెక్టర్ కోదాడలోని ఆమె నివాసంలో..
హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాట�
ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్�
తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమికి బేస్మెంట్ కడుతున్న క్రమంలో పక్క భూమికి చెందిన మాద వెంకన్న అనే వ్యక్తి తమ భూమి పైకి వచ్చి దాడికి పాల్పడ్డాడని, ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని అధికారులు స�
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఏడీఏ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కు చెందిన నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో
సూర్యాపేట జిల్లాలో ఒక ఏడాదిలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 1,430 మొబైల్ ఫోన్స్ను జిల్లా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించేసినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు
కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తికి భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథానికల పోటీలో..
చింతలపాలెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు వార్డు మెంబర్ చింతిరాల సురేందర్ తన సొంత నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన..
పెన్పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్�
నల్లగొండలో న్యాయవాది నరేశ్, అతడి కుటుంబంపై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి�