ట్రాఫిక్ పోలీసులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమ్మర్ కిట్స్, హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల వర్షం వ్యక్తం చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం మండల ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి..
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదని దీంతో లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
ఇల్లు, ఇంటి పరిసరాల్లో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని, దోమలు పెరగకుండా నియంత్రించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రమ్య అన్నారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం �
హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురంలో గల గంగిరెద్దుల బజారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గురువారం ఇల్లు దగ్ధమైంది. ఆవుదొడ్డి వెంకన్నకు చెందిన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లోని బియ్యం, నిత్యవసర వస్త�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల�
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం
హుజూర్నగర్ ఇన్చార్జి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శివరామ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదుల సహకారం చాల
"తెర" సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26న కోదాడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన ఘోష్ కమిషన్ చెల్లదని ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చు ఇవ్వడం ముఖ్యమం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల�
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. గురువారం హుజుర్నగర్ ఏరియా ఆస్పత్రి�
ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాణ్యతండా, వేల్పుచర్ల, బొల్లంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండ�
జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్టీఏ విడుదల చేసింది.ఈ ఫలితాల్లో కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెంద�
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు, జానపద గీతాలు, తెలంగా�