కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మారోజు వీరన్న కూతురు మారోజు దిశ కోరారు. శనివారం ఆయన 27వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఒక్క దోమ అనే�
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై వినూ�
ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవా�
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూర్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య రెడ్డి మాట్లాడుతూ సమాజంతో �
నీటి సంపులో పడి ఓ మహిళ మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేంతల నాగరాణి (46) గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ..
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజక�
కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండా ఆవాసం గుట్టకిందతండాలో ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. గుట్టకింద తండాకు చెందిన గుగులోతు బిచ్యా..
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన, సాంకేతిక విద్య లభిస్తుందని కోదాడ ఎంఈఓ సలీం అన్నారు. గురువారం కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్య ద్వారానే వ�
కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆ వార్డు కౌన్సిలర్ నేహా నాజ్ బషీర్ అన్నారు. గురువారం వార్డులో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ను ఏ
సాగులో ఆధునిక పద్దతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు బుధవారం పెన
ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జరుగుతున్న విద్యా వా�
ప్రభుత్వ నిబంధనలు దిక్కరించే రైస్ మిల్లర్స్ యాజమాన్యం, ఇండ్ల గణన చేసే ఏన్యూమరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలోని న్యూ బంజ�