తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో శనివారం సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేసిన విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు తమ సామ�
ప్రస్తుతం ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి బోరు బావుల కింద రైతులు వేసుకున్న పంటలు సాగు చేసుకుందామంటే రైతులకు కరెంటు ఇవ్వాలనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని, రైతుల పంటలు ఎండిపోతే ప్రభుత�
పెన్పహాడ్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ సమావేశంలో విద్యుత్ సమస్యపై అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న హ�
ప్రభుత్వ గురుకులంలో చదివి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన పెన్పహడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి ఇందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. విద్యత�
రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ మధు నాయుడు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ పె�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో బీ�
గ్రామాల్లో రైతులు అందరూ తామ సాగు చేస్తున్న పంటను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏఈవో జోత్స్న అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా...
కోదాడ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బా�
ఆర్యవైశ్య సంఘ కోదాడ పట్టణ అధ్యక్షుడి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పైడిమర్రి నారాయణరావు గెలుపు కాంగ్రెస్ పార్టీ ఓటమికి పునాది అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన...
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సో
తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని...
ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మా
పెన్పహాడ్ మండల పరిధిలోని రంగయ్యగూడెం గ్రామంలో మహిళలు వర్షాలు కురవాలని బుధవారం బొడ్రాయికి బిందెలతో నీళ్లు పోసి మొక్కున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు కురవక పోవడంతో వేసిన పంటలు పూర్తిగా ఎం�
పెన్పహాడ్ మండల పరిధిలోని రాజుపేట రెవిన్యూ పరిధిలోని రైతులతో అనాజీపురం రైతు వేదికలో బుధవారం భూ భారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించార�