అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.
హిందూ, ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగాలని, అలాంటప్పుడే సమాజం బలంగా ముందుకు వెళ్తుందని జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం నియమ నిష్టలతో..
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజలు, విద్యార్థులకు నిర్వ�
కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస బేసిక్ పే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో పెన్షన్ భవన్ నుండి ర్యాలీగా బయల్దేరి "ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ""యుద్దోన�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్
మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్
అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు ఇదే అదునుగా భావించి అధిక ధరలకు అమ్ముకునేందుకు అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటు�
అనంతగిరి మండలంలోని లక్కవరంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆళ్ల నవ్య సురేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ వాట్సాప్/ఎస్ఎంఎస్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి �
వరుస దొంగతనాలుకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, ఆటోలు, బైక్ లు ల్యాప్టాప్లు దొంగిలించే ముఠాను సీసీఎస్, ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్టు చేసి రూ.13.35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కా
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్,ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశాలపై రెండు రోజులు పాటు కొనసాగిన శిక్షణ �
విద్యార్థులు పరీక్షలపై భయం వీడి, ప్రశాంతంగా రాయాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చెర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధి దోసపహాడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠ�
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మసీదులో ముస్లింలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..