చివ్వెంల మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో శుక్రవారం పలువురు మృతిచెందగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ
భారతదేశ రాజకీయాల్లో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజా ప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణ
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన
యేసు క్రీస్తు ప్రవచనాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని, ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్
కర్ల రాజేశ్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆగదని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కోదాడలోని స్థానిక రంగా థియ�
గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తారని నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో మోతే మం�
పెన్షనర్స్కు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ అద్యక్షుడు తికుళ్ల సాయిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగుల�
తుంగతుర్తి మండలంలోని 24 గ్రామ పంచాయతీలో సోమవారం నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని వెంపటి గ్రామ సర్పంచ్గా తప్పెట్ల ఎల్లయ్య బాధ్యతలు స్వీకరించారు.
పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటి సభ్యుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉ�
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలంలోని ఏపూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి వెంకటాపురం శివారులోని
కోదాడ పబ్లిక్ క్లబ్ అభివృద్ధిలో అక్కిరాజు వెంకట్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గాయం పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఇటీవల అనారోగ్యంతో �
కోదాడ కోర్టు ఆవరణలో ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..