సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దని చేపట్టిన నిరాహార దీక్షకు తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం మద్దతు తెలిపింది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సూర్యాపేట రైల్వే �
తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాసర్ల మల్లీశ్వరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో మంగళవారం ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు...
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు సాగునీరందక వేసిన వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్ల నుండి నీళ్లు పోయక ఇబ్బందులు పడుతుంటే సాగునీరు అందించలేని అసమర్థ, అవినీతి నీటి పారుదల శాఖ మంత్�
మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులో వారు మ�
పుస్తక దానం మహా దానమని కోదాడ ప్రాథమిక పాఠశాల హరిజనవాడ ప్రధానోపాధ్యాయుడు చిగురుపాటి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆగీరు మధు పుట్టినరోజును పురస్క
తుంగతుర్తిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్యశాఖ నూతన కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె.పద్మజ అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్యశాఖ అధ్యక్షుడిగా...
పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామ శివారులోని శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత జరిగినట్లు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నల్లగొం�
అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి రిషిత వైన్స్ షాప్ -1 లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ టైం ప్రకారం అర్దరాత్రి సుమారు 1-30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు టవల్స్ చుట్టుక�
కోదాడ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఇసుక మట్టి గంజాయి ఆర్థిక నేరాలకు అడ్డగా మారిందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ�
సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్ల కింద మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సె�
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక క్యాంప్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గపు చర్య అని తుంగతుర్తి మాజీ ఎంపీపీ సీతయ్య విమర్శించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోన�
కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం శివారులో గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఏడుగురిని కోదాడ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 1.2 కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్ల�
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తు�