సాధారణ ప్రసవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ�
Prema Desham Actor Abbas | ప్రేమ దేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారు ఫేవరేట్గా మారాడు అబ్బాస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. యూత్లో ఆయనకు ఎంత ఉండేదంటే మాటల్లో చెప్పలేం.
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
Bengaluru Doctor: కర్నాటక రాజధాని బెంగుళూరులో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య. జామైందంటే గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సిందే. ఇక టైం ఫిక్స్ చేసుకుని పనికి వెళ్లేవాళ్ల కోసం కష్టాలు తప్పవు. అయితే
డ్డు ప్రమాదంలో డయాఫ్రమ్ (ఊపిరితిత్తులు, ఉదరభాగానికి మధ్య గోడలా ఉన్న భాగం) దెబ్బతిన్న ఓ యువకుడికి(26) కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవటంతో యువక�
కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యులు శతాధిక వృద్ధురాలికి తుంటి ఎముక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశా రు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర నేతృత్వంలోని వై�
జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య సోమవారం
సాధారణంగా మనిషి శరీరంలో మూత్రపిండాలు నడుము వెనక భాగంలో ఉంటాయి. కానీ, ఒక వ్యక్తికి ఎడమ వైపు మూత్రపిండం.. ఉండాల్సిన స్థలంలో కాకుండా గుండె, ఎడమ ఊపిరితిత్తుల వెనక ఏర్పడింది.
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�
ఆపదలోనున్న వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి వై ద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహ�
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు వైద్య సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు మొత్తం 17,244 ప్రసవాలు జరుగగా, వీటిల్లో 11,509 సాధారణ కాన్పులు చేశారు. జిల్లా