Rare Surgery: గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
mohammed shami | స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ (mohammed shami ) ఆసుపత్రిలో చేరారు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్కు దూరమయ్యారు.
Saif Ali Khan : మోకాలి శస్త్రచికిత్స అనంతరం బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి తన కారులో వెళుతూ కనిపించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన సర్జరీ చేసి ఎయిమ్స్ వైద్యులు తమ ప్రతిభను చాటారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఐదేండ్ల బాలికను స్పృహలో ఉంచి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్లో సింథటిక్ రంగులుగా వాడతారు.
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
Stomach Pain: చిత్రవిచిత్రమైన వస్తువుల్ని ఓ వ్యక్తి కడపులోంచి తీశారు. నొప్పి తట్టుకోలేకపోతున్న ఆ వ్యక్తి డాక్టర్లు ఆశ్రయించాడు. అతని సర్జరీ చేసి కడుపులో నుంచి ఇయర్ఫోన్స్, వాషర్స్, నట్స్, �
Stray Dogs Attack Woman | ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక�
ఆస్ట్రియోకాండ్రల్ గాయం కారణంగా కాలు మడమ నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సికింద్రాబాద్ కిమ్స్-సన్షైన్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ చికిత్స విధానం దేశంలో మూడోదిగా కాగా, తెలుగు రాష్ర్టాల
foetus in infant’s stomach | ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు.
మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి పడటంతో పృథ్వీరాజ్ సు�
మెడను పైకి ఎత్తలేక తీవ్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్న 80 ఏండ్ల వృద్ధుడికి కొండాపూర్లోని కిమ్స్ దవాఖానా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కల్పించారు.