ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన సర్జరీ చేసి ఎయిమ్స్ వైద్యులు తమ ప్రతిభను చాటారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఐదేండ్ల బాలికను స్పృహలో ఉంచి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్లో సింథటిక్ రంగులుగా వాడతారు.
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
Stomach Pain: చిత్రవిచిత్రమైన వస్తువుల్ని ఓ వ్యక్తి కడపులోంచి తీశారు. నొప్పి తట్టుకోలేకపోతున్న ఆ వ్యక్తి డాక్టర్లు ఆశ్రయించాడు. అతని సర్జరీ చేసి కడుపులో నుంచి ఇయర్ఫోన్స్, వాషర్స్, నట్స్, �
Stray Dogs Attack Woman | ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక�
ఆస్ట్రియోకాండ్రల్ గాయం కారణంగా కాలు మడమ నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సికింద్రాబాద్ కిమ్స్-సన్షైన్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ చికిత్స విధానం దేశంలో మూడోదిగా కాగా, తెలుగు రాష్ర్టాల
foetus in infant’s stomach | ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు.
మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి పడటంతో పృథ్వీరాజ్ సు�
మెడను పైకి ఎత్తలేక తీవ్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్న 80 ఏండ్ల వృద్ధుడికి కొండాపూర్లోని కిమ్స్ దవాఖానా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కల్పించారు.
బంజారాహిల్స్లోని కేర్ దవాఖాన వైద్యులు 20 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఓ వ్యక్తికి అత్యంత క్లిష్టమైన హార్ట్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులు కల్పిస్తున్న ప్
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
తలసేమియా, సికెల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) ఆధ్వర్యంలో 97 ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీఎస్ సీఎస్ ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్' అనే ప్రత్యేక