బంజారాహిల్స్లోని కేర్ దవాఖాన వైద్యులు 20 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఓ వ్యక్తికి అత్యంత క్లిష్టమైన హార్ట్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులు కల్పిస్తున్న ప్
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
తలసేమియా, సికెల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) ఆధ్వర్యంలో 97 ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీఎస్ సీఎస్ ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్' అనే ప్రత్యేక
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు.
Razor Blades | యశ్పాల్ సింగ్ను డాక్టర్లు పరిశీలించారు. సోనోగ్రఫీ పరీక్ష ద్వారా అతడి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎండోస్కోపీ నిర్వహించారు. కడుపు లోపల, మెడ భాగంలో కోసుకున్న గాయాలున్నట్లు గ్ర�
వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో బుధవారం విజయవంతం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యుడు రోవన్ షౌటెన్ నేతృత్వంలో శ�
Doctor | ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Medical negligence | వృద్ధురాలు సజినా తెలివిలోకి వచ్చిన తర్వాత తన కాలును పరిశీలించింది. అయితే గాయమైన ఎడమ కాలుకు బదులుగా కుడి కాలికి సర్జరీ చేసినట్లుగా ఆమె గ్రహించింది. వెంటనే సజినా, ఆమె కుమార్తె నర్సును పిలిచి ఈ విషయ�
ఇరాక్ దేశానికి చెందిన 20 ఏండ్ల సజ్జాద్ అమీన్ మత్రూద్ అల్ హస్నవి పుట్టుకతోనే వంకర కాళ్లతో పుట్టాడు. ఇరాక్లో దీనికి చికిత్స లేదు. ఇతర పెద్ద దేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత అతని
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. మొన్నటి దాకా డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని