Doctor | ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Medical negligence | వృద్ధురాలు సజినా తెలివిలోకి వచ్చిన తర్వాత తన కాలును పరిశీలించింది. అయితే గాయమైన ఎడమ కాలుకు బదులుగా కుడి కాలికి సర్జరీ చేసినట్లుగా ఆమె గ్రహించింది. వెంటనే సజినా, ఆమె కుమార్తె నర్సును పిలిచి ఈ విషయ�
ఇరాక్ దేశానికి చెందిన 20 ఏండ్ల సజ్జాద్ అమీన్ మత్రూద్ అల్ హస్నవి పుట్టుకతోనే వంకర కాళ్లతో పుట్టాడు. ఇరాక్లో దీనికి చికిత్స లేదు. ఇతర పెద్ద దేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత అతని
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. మొన్నటి దాకా డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని
కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు.
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ�
యూకేలో లింగమార్పిడికి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. చాలా మంది స్త్రీలు పురుషుడిగా మారిపోవాలని తహతహలాడుతున్నారు. ఆ దేశంలో లింగమార్పిడి సర్జరీ చేయించుకొనేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో విదేశాలకు వెళ్లేంద
సాధారణ ప్రసవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ�
Prema Desham Actor Abbas | ప్రేమ దేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారు ఫేవరేట్గా మారాడు అబ్బాస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. యూత్లో ఆయనకు ఎంత ఉండేదంటే మాటల్లో చెప్పలేం.
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
Bengaluru Doctor: కర్నాటక రాజధాని బెంగుళూరులో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య. జామైందంటే గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సిందే. ఇక టైం ఫిక్స్ చేసుకుని పనికి వెళ్లేవాళ్ల కోసం కష్టాలు తప్పవు. అయితే